Video

Ananthapuram | Minority Students Struggles With Lak of Facilities | వసతులు లేక విద్యార్థుల ఇక్కట్లు



విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం…పాఠశాల భవనాలను నాడు-నేడు కింద కార్పొరేట్ భవనాలుగా మార్చాం. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి చేశాం… తరుచూ అన్ని వేదికలపై సీఎం జగన్ చెబుతున్న మాటలివి. క్షేత్రస్థాయికి వెళితే సీఎం జగన్ ప్రాధాన్యతగా తీసుకున్న ఆంగ్ల మాధ్యమం బడుల్లో విద్యార్థుల దయనీయ పరిస్థితి ఎవరికైనా గుండెతరుక్కపోయోలా ఉంది. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో మైనార్టీ విద్యార్థుల ఆంగ్ల మాధ్యమ రెసిడెన్షియల్ పాఠశాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉదయం తరగతి గదులు రాత్రికి పడకగదులుగా మారుతున్నాయి. చిన్నపాటి గదిలో 70 నుంచి 80 మంది విద్యార్థులు ఒకరిపై ఒకరు పడుకుంటూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

source