Video

Akbar Basha Complained to the Minority Commission in Land Issue



వైకాపా నేతలు కబ్జా చేసిన తన భూమిని విడిపించి న్యాయం చేయాలంటూ… నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చాగల్లుమాచికి చెందిన అక్బర్ బాషా కుటుంబం మైనార్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సీఎం జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి… తమ భూమిని కబ్జా చేశారంటూ గత ఏడాది సెప్టెంబర్ లో అక్బర్ బాషా కుటుంబం సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు యత్నించింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో… సీఎం స్పందించి విచారణకు ఆదేశించారు. ఏడాది దాటినా తమకు న్యాయం జరగలేదంటూ… మైనార్టీ కమిషన్ ఛైర్మన్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ ను కలిసి బాధిత కుటుంబం వినతిపత్రం అందజేసింది. తమకు రక్షణ కల్పించాలని, భూములు ఇప్పించి న్యాయం చేయాలని అక్బర్ బాషా విజ్ఞప్తి చేశారు.
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

source